EPAPER
Thursday, August 20, 2026
Google search engine

తిరుపతి విమానాశ్రయంలో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం… యోగా దినోత్సవంలో పాల్గొన్న ఎఎఐ,సిఐఎస్ఎఫ్ అధికారులు

📰 Generate e-Paper Clip

 

రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్ 21:

 

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తిరుపతి విమానాశ్రయంలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విమానాశ్రయానికి చెందిన అన్ని విభాగాల అధికారులు,సిబ్బంది పాల్గొని యోగా సాధన చేశారు. భారత విమానాశ్రయాల అథారిటీ (ఎఎఐ) మరియు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని యోగా ప్రాముఖ్యతను చాటి చెప్పారు. శారీరక,మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుం దని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. సమిష్టి భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ యోగా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.యోగా ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరుచుకోవాలని పాల్గొన్న వారికి సూచించారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!