శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ప్రెస్, ఆగస్టు18శ్రీకాళహస్తి డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా విభాగ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర క్రీడా విభాగం అధ్యక్షులు జీవీవీఎస్ కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై...
తొట్టంబేడు మండలం, చిత్తూరు ఎక్స్ప్రెస్, ఆగస్టు 17తొట్టంబేడు మండలం ఇచ్చిన మాటకు కట్టుబడి దివ్యాంగురాలు తులసికి మెరుగైన వైద్యం అందించి, ఆమె తిరిగి నడిచేలా చేయడమే తన సంకల్పమని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల...
ఎస్ఆర్ పురం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు 17:
అమరావతి అసెంబ్లీ సమావేశంలో అనంతరం రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ను ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ను పారిశ్రామికవేత్త మాదిరాజు గణేష్...
కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు17:
కుప్పం వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) పాలకమండలి పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ ప్రత్యేక ప్రధాన...
యాదాద్రి భువనగిరి, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు 16:
రాజుల కాలం వెతుకుతూ,
శిల్పాల నిశ్శబ్దంలో
చరిత్ర స్వరాన్ని వినిపిస్తూ—
ఇది ఎవరు కట్టారు,ఎప్పుడు నిర్మించారు
అనే మన ప్రశ్నల వర్షాలకి…
సమాధానాల దీపమై నిలుస్తాడు గైడ్..!
చరిత్రను రాజులు సృష్టించి ఉండొచ్చు…
కానీ...
శాంతిపురం,చిత్తూరు ఎక్స్ప్రెస్,ఆగస్టు15:
చిత్తూరు జిల్లా శాంతిపురం మండల పరిధిలోని గడ్డూరులో ఉన్న ఏడిఫై ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాళ్లబూదుగూరు...
గుడిపల్లి,చిత్తూరు ఎక్స్ప్రెస్,ఆగస్టు 15:
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలపరిధిలోని ద్రావిడ విశ్వవిద్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపకులపతి ఆచార్య ఎల్.సి. మల్లయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, భద్రతా...
హైదరాబాద్,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఆగస్టు15:
మియాపూర్–అమీన్పూర్ పరిధిలోని శిల్పా కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కాలనీ వాసులు ఘనంగా నిర్వహించారు. శిల్పా కాలనీ పార్కులో జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, దేశభక్తి భావాలను చాటుకున్నారు....
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఆగస్టు 15:
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో కళలు, సంస్కృతి అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న సిరి కళాక్షేత్రం, హయగ్రీవ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ గ్యాలరీ నిర్వాహకురాలు శ్రీమతి కటారి సునీత...
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు15:
కుప్పం ఇంజనీరింగ్ కాలేజీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని చాటేలా నిర్వహించిన ఈ వేడుకల్లో కళాశాల చైర్మన్ డాక్టర్ బి.సి....