పలమనేరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్ ,ఏప్రిల్ 18
పలమనేరు మున్సిపల్ పరిధిలోని రాధాబంగ్లా వాసులు శనివారం పలమనేరు శాసనసభ్యులు అమరనాథరెడ్డిని కలసి ఘనంగా సన్మానించారు. గత నెలలో రాధా బంగ్లా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి...
ఎస్ఆర్ పురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 18:
విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుంటే వారి జీవితంలో కొత్త బంగారులోకంలా ఉంటుందని ఇండో జర్మనీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ మనోరంజని తెలిపారు శనివారం ఎస్ఆర్...
పలమనేరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 18:
పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులను అధికారులు సమన్వయంతో మీరు కలసి సక్రమంగా పని చేయగలరా... చేయలేరా అంటూ స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి అధికారుల...
సూళ్లూరుపేట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 17:
తిరుపతి జిల్లా తిరుపతిలోని మార్క్స్ నగర్ కి వేదాంతపురం సచివాలయం సమీపంలో సిపిఐ పార్టీ మహిళా కార్యదర్శి బి నదియా అలుపెరగని పోరాటంలో పార్టీలో కొనసాగుతూ ఎక్కడ...
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 15:
కుప్పం రూరల్ మండలం పైపాళ్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పి కె ఎం ఉడా చైర్మన్ డాక్టర్...
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 15:
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో కుప్పం జూనియర్ కాలేజీ విద్యార్థిని ఎం ఛార్వి నియోజకవర్గ టాపర్గా నిలిచి ప్రతిభ చాటింది. బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 984...
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 15:
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ను నియమిస్తూ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉత్తర్వులు...
పలమనేరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 14:
పలమనేరు రూరల్ మండలం కోలమాసనపల్లి అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్నారని పలమనేరు సీఐ. కె. మోహన్ రెడ్డి కి వచ్చిన సమాచారం మేరకు మంగళవారం 4.00...
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 14:
సంఘసంస్కర్త, అనగారిన వర్గాల ఆరాధ్య దైవం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా శాంతిపురం తాసిల్దార్ కార్యాలయం ముందు వివిధ సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వ అధికారులు...
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 14:
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ కార్యాలయంలో మంగళవారం ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని...