EPAPER
Saturday, April 18, 2026
Google search engine
Homeఆంధ్రప్రదేశ్

మీరు సక్రమంగా పనులు చేయగలరా.. చేయలేరా అభివృద్ధి పనుల్లో పురోగతి ఏది మాటలతో కాలాన్ని వృధా చేయడం తగదు ...

పలమనేరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 18:   పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులను అధికారులు సమన్వయంతో మీరు కలసి సక్రమంగా పని చేయగలరా... చేయలేరా అంటూ స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి అధికారుల...

అలుపెరగని పోరాటం సిపిఐ పార్టీలో  మహిళా విభాగంలో కీలక పాత్రలో ఉన్న నదియా 

సూళ్లూరుపేట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 17:   తిరుపతి జిల్లా తిరుపతిలోని మార్క్స్ నగర్ కి వేదాంతపురం సచివాలయం సమీపంలో సిపిఐ పార్టీ మహిళా కార్యదర్శి బి నదియా అలుపెరగని పోరాటంలో పార్టీలో కొనసాగుతూ ఎక్కడ...

పైపాళ్యం జెడ్పీ హైస్కూల్‌లో ఘనంగా వార్షికోత్సవం వేడుకలలో     పీఎంకే ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 15:     కుప్పం రూరల్ మండలం పైపాళ్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పి కె ఎం ఉడా చైర్మన్ డాక్టర్...

కుప్పం నియోజకవర్గ టాపర్‌గా ఛార్వి మెరిసింది

    కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 15:     ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో కుప్పం జూనియర్ కాలేజీ విద్యార్థిని ఎం ఛార్వి నియోజకవర్గ టాపర్‌గా నిలిచి ప్రతిభ చాటింది. బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 984...

టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ నియామకం

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 15:   తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్‌ను నియమిస్తూ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉత్తర్వులు...

పేకాట రాయల్ అరెస్ట్ చేసిన పలమనేరు పోలీసులు

పలమనేరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 14:   పలమనేరు రూరల్ మండలం కోలమాసనపల్లి అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్నారని పలమనేరు సీఐ. కె. మోహన్ రెడ్డి కి వచ్చిన సమాచారం మేరకు మంగళవారం 4.00...

అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 14:   సంఘసంస్కర్త, అనగారిన వర్గాల ఆరాధ్య దైవం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా శాంతిపురం తాసిల్దార్ కార్యాలయం ముందు వివిధ సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వ అధికారులు...

ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై గ్రీవెన్స్

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 14:   రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ కార్యాలయంలో మంగళవారం ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని...

అంబేద్కర్ స్ఫూర్తితో దళితులు విద్యతో ముందుకు రావాలి:  దగ్గుమల్లు ప్రసాదరావు, మురళీమోహన్

ఈచిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 14: ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి దళిత బిడ్డ విద్యను అభ్యసించి రాజ్యాధికార దిశగా అడుగులు వేయాలని...

అంబేద్కర్ జయంతి సందర్భంగా  రామకుప్పం గురుకుల పాఠశాలను దత్తత తీసుకున్న  మెగా ఇంజనీరింగ్ సంస్థ

రామకుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 14:   రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలోని బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల అభివృద్ధికి నూతన అధ్యాయం...

News

error: Content is protected !!